రష్యా ప్ర‌ధాని కోలుకోవాల‌ని మోదీ ట్వీట్‌
రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ కరోనావైరస్ భారిన పడిన నేప‌థ్యంలో..ఆయ‌న‌కు ఆస్ప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ట్వీట్ చేశారు. మిఖాయిల్‌ ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుంటారని ప్రధాని  ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రష…
అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది: టీటీడీ
క‌రోనా నేప‌థ్యంలో తిరుమ‌ల‌పై సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వ‌దంతుల‌ను టీటీడీ కొట్టిపారేసింది. లాక్‌డౌన్ నేప‌థ్యంలో తిరుమ‌ల శ్రీవారి ఆల‌యంలోకి  భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంతో అనేక అస‌త్య ప్ర‌చారాలు జ‌ర‌గుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమ‌ల‌లో అఖండ దీపం కొండెక్కింద‌నే ప్ర‌చారం వీప‌రితంగా జ‌రుగుతుంది. అయితే …
పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు
దేవుడి దయవల్ల ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయి. నేరుగా గానీ, ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో గానీ పంటలకు నీళ్లు అందుతాయి. పంటల గురించి రైతులు మానసిక ఒత్తిడికి గురికావద్దు. ' అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, లాక్‌డౌన్‌పై ఉన్నతాధికారులతో సమావేశం  అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.  వ్యవ…